నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా పడిందా? నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు మార్చి 5 విచారించనుంది. నిర్బయ కేసులో దోషులు నలుగురినీ ఒకే సారి ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ నలుగురినీ వేరువేరుగా ఉరి తీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మార్చి 3న వారి ఉరి అమలు సందిగ్ధంలో పడింది.