ప్రేమ పెళ్ళికి ఒప్పుకోలేదని ఓ ప్రబుద్దుడు తల్లిదండ్రులను కడతేర్చారు. డి హీరేహాళ్ లో మూడు నెలల క్రితం దంపతుల హత్య జరిగింది. తల్లిదండ్రులను హత్య చేసి మేనమామపై నెట్టేందుకు కుమారుడు ప్రయత్నించాడు. పోలిసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో కొడుకు అశోక్ తో పాటు మరోవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.