ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లి శాసనసభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సివిల్ లైన్స్లోని పోలింగ్ బూత్లో కేజ్రీవాల్ ఓటు వేశారు. న్యూఢిల్లి నియోజక వర్గంనుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్పై బిజెపికి చెందిన సునీల్ యాదవ్, కాంగ్రెస్కు చెందిన రమేశ్ సభర్వాల్ పోటీ చేస్తున్నారు.