ఏపీ హైకోర్టులో రాజధాని తరలింపు, మిలీనియం టవర్స్ కు నిధులు మంజూరు జీవోపై వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టారు. రూ. వేల కోట్ల పనులు జరుగుతుంటే మౌఖిక ఆదేశాలతో పనులు నిలిపివేశారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషనర్ కు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వారానికి తదుపరి విచారణ వాయిదా పడింది.