పశ్చిమ గోదావరి : పెనుమంట్ర మండలంలోని పొలమూరు, జుత్తిగ, తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ 63వ వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. పొలమూరులోని వాలంటీర్లు, పెనుమంట్రలోని కెవిపిఎస్ మండల కార్యదర్శి బత్తుల విజయ్ కుమార్ లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.