ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానుకలు వేయాలనుకుంటున్నారా .. అయితే PAYTM చేయండి

national |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2019, 09:15 PM

కానుకల సమర్పణకు శబరిమల ఆలయంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఇకపై డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా భక్తులు కానుకలు చెల్లించవచ్చు. అందుకోసం తగిన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసింది. సౌత్‌ ఇండియన్ బ్యాంకుతో కలిసి ఆలయ దేవస్థానం బోర్డు ఈ ఇ-హుండీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఆలయంలో నాలుగు చోట్ల స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యం ఆలయం తెరిచి ఉన్నంత వరకే ఉంటుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com