బీహార్ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్ తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎన్ఎన్ 18 తెలుగు రాష్ట్రాల న్యూస్ ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ధీర్ఘకాలానికి ఈ ఒప్పందం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమాచారంలో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటివరకు జగన్ కోసం ప్రచారం చేసిన వ్యక్తి.. వాటిని ఎలాంటి విమర్శాస్త్రాలకుగా మారుస్తారో చూడాలి.?