ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు అయోధ్యను సందర్శించనున్నారు. ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో 72 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదని ఎలక్షన్ కమిషన్ ఆయనపై నిషేధం విధించింది. దీనితో గత రెండు రోజులుగా మౌనంగా ఉంటున్న యోగి ఆదిత్యనాథ్ ఆలయాలను సందర్శిస్తూ సమయం గడుపుతున్నారు. నేడు అయోధ్యను సందర్శిచడానికి వెళ్లనున్నారు.