ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. విక్రమ్నాథ్ ప్రస్తుతం యూపీలోని అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. విక్రమ్నాథ్ నియామకాన్ని సుప్రీంకోర్టు కొలీజియం ఖరారు చేసి ఎంపిక చేసింది. ప్రస్తుతం ఏపీ హైక్టోర్టు యాక్టింగ్ ప్రధాన న్యామమూర్తిగా చాగరి ప్రవీణ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు.