రాయ్పూర్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో పోలీసులు తమ తనిఖీల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 5 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా. మార్చి 10వ తేదీన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చినప్పటినుంచి ఎక్సైజ్, పోలీసు, ఐటి శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.