కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో బరిలో దిగనున్నారు.ఈ మేరకు ఆమె స్వయంగా పార్టీ సమావేశంలో ప్రకటించారు.చాలా కాలంపాటు పరోక్ష రాజకీయాల్లో కీలక పాత్ర వాయించిన ప్రియాంక.ఈ ఏడాది ఆరంభంలో ప్రతేక్య రాజకీయాల్లో అడుగు పెట్టారు.ఎన్నికలు దగ్గరపడడంతో వివిధ ప్రాంతాల్లో జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు .జాతీయ ఎన్నికల్లో పోటీచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానాని ప్రియాంక గాంధీ చెప్పారు.కార్యకర్తలు పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.ఒకవేళ పార్టీ అధిష్టానం కోరితే బరిలోకి దిగుతానని స్వష్టం చేశారు.