గుంటూరు: విద్యార్థిని తులసి అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికను గుర్తించిన పోలీసులు ఆరు రోజుల క్రితం తులసిని తీసుకెళ్ళిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు. మరుసటి రోజే సత్తెనపల్లిలో విడిచిపెట్టామని చెప్పిన విద్యార్థులు. అప్పటినుంచి కనిపించకుండా పోయిన తులసి. తల్లి పిర్యాదు తో మార్క్ ప్రశాంత్ లపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.తులసి కనిపించకుండా పోవడం వెనుక తల్లి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నా పోలీసులు.మరి కోద్ది గంటల్లో తేలనున్న విద్యార్ధిని కిడ్నాప్ వెనుక అసలు వాస్తవాలు...