జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో భరతమాత ముద్దుబిడ్డలు వీర జవానులు ముష్కరుల దాడిలో 44 మంది వీరజవానులు ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుతూ నంద్యాలలో వి ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమం లో వి.ఆర్.పి.ఎస్ నేతలు శేఖర్ , శివనాగేంద్ర , గంగాధర్ , సురేష్ , పురుషోత్తం , ప్రజాసంఘాలు , విలేకర్లు , పురప్రముఖులు .పాల్గొన్నారు.