ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆముదాలవలస: టీడీపీ కార్యాలయంలో జోరుగా సభ్యత్వ నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 03:21 PM

ఆముదాలవలసలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి కూన ప్రమీలమ్మ ప్రారంభించారు. సభ్యత్వ నమోదుతో కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా చేకూరుతుందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీతాసాగర్, టిడిపి నాయకులు మొదలవలస రమేష్, నూక రాజు, సనపల డిల్లీశ్వరరావు, అమర్నాథ్, గోవింద తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com