ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంచిన జొమాటో

Technology |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 02:26 PM

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో పండగ వేళ ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్‌పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 గా ఉండేది.
పండగ సీజన్‌లో సేవలు అందించేందుకు ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచాం. మా బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సహాయపడతాయి’ అని కంపెనీ తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేర్లు 2.09 శాతం పెరిగినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com