వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాంతాల వారీగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో పాటు మరికొన్ని సంస్థాగత నియామకాలు చేసింది. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఏడుగురిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాలు- పీవీ మిధున్రెడ్డి
ఉమ్మడి ప్రకాశం జిల్లా - కారుమూరి నాగేశ్వరరావు
ఉమ్మడి వైయస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాలు - వైవీ సుబ్బారెడ్డి
ఉమ్మడి కృష్ణా జిల్లా- ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
ఉభయ గోదావరి జిల్లాలు - బొత్స సత్యనారాయణ
ఉత్తరాంద్ర జిల్లాలు - వి.విజయసాయిరెడ్డి