ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం: వాల్మీకుల రిజర్వేషన్ సమస్య తీర్చాలని మంత్రికి వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 10:49 PM

వాల్మీకుల గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ ను వాల్మీకి బోయ సంఘం నాయకులు ఆదివారం కోరారు. ఈ సందర్భంగా ధర్మవరం మండలం గొట్లూరులో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
వాల్మీకి లు కు రిజర్వేషన్ లు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com