ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెక్షన్ 6ఎ రాజ్యంగ బద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 03:33 PM

పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6ఎ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:1 మెజార్టీతో ఈ తీర్పు ఇచ్చింది.
ఈ నిబంధన ప్రకారం, 1966 జనవరి 1-1971 మార్చి 25 మధ్య భారత్ లోకి ప్రవేశించి అస్సాంలో నివసిస్తున్న వలసదారులు భారత పౌరులుగా నమోదు చేసుకోవచ్చు. జడ్జిలలో జస్టిస్ పార్టీవాలా మాత్రమే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com