ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ: విద్యుత్ షాక్ తో వ్యవసాయ రైతు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 09:27 PM

ఉరవకొండ మండలం కోనాపురం గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. పొలంలో వ్వవసాయ విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అంజినప్ప అనే యువకుడు మృతి చెందాడు.
వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com