ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ: సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడి పొందండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 09:01 AM

ఉరవకొండ మండలంలోని రాకెట్ల, పెద్ద కౌకుంట్ల గ్రామాల్లో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి శుభకర మాట్లాడుతూ వేరుశనగ, మొక్కజొన్న, కంది పంటలలో ప్రస్తుతం మరూకా మచ్చల పురుగు, శెనగ పచ్చ పురుగు అక్కడక్కడ కనబడుతోందని, దీని నివారణకు రైతులు 30రోజుల పైరు అయితే రెండు ఎంఎల్ లీటర్ నీటికి వేప నూనెను పిచికారి చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com