ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ ఎక్సైజ్ సీఐ కలిసిన జనసేన పార్టీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 08:23 PM

ఉరవకొండ మండలానికి బదిలీపై వచ్చిన నూతన ఎక్స్చేంజ్ సీఐ రవిచంద్రను సోమవారం జనసేన పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు దేవేంద్ర ఉపాధ్యక్షులు రాజేష్, చిరంజీవి, బోగేష్, ప్రియతం, తిలక్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com