ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇల్లు -మన గౌరవం అవగాహన సదస్సు నిర్వహణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 04:08 PM

సంబేపల్లి మండలం నారాయణరెడ్డి గారి పల్లి లేఔట్ లో.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం చేపట్టిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని గృహ నిర్మాణశాఖ వారి ఆధ్వర్యంలో లబ్దిదారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శివయ్య మాట్లాడుతూ.. ఈ నారాయణరెడ్డి గారి పల్లి లేఔట్ రాష్ట్రంలోనే ఐదవ స్థానంలో ఉందన్నారు. అలాగే లేఔట్ లో మొత్తం 5,668 లబ్దిదారులకు గృహాలు మంజూరయ్యాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com