ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లోని ఈ 8 నగరాల్లో మాంసాహారం తినరని మీకు తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 05:32 PM

ఆధ్యాత్మికత, వాటి పవిత్రత కారణంగా భారత్ లోని పలు నగరాల్లో మాంసాహార వినియోగాన్ని నిషేధించారు. జైనుల పవిత్ర స్థలమైన గుజరాత్ లోని పాలిటానా ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా ప్రసిద్ధి చెందింది.
దీంతో పాటు రాజస్థాన్ లోని పుష్కర్, సిరోహి, జోద్పూర్ లోని మౌంట్ అబూ, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, హరిద్వార్, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, బృందావనం ప్రాంతాల్లో మాంసం అమ్మటం, కొనడం నేరంగా పరిగణిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com