ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ సంచలనం.. శ్రీవారి నైవేద్యంలో అవి రద్దు..!

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 03:39 PM

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాల నేప‌థ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
శ్రీవారి అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను రద్దు చేసింది. ఇది తాత్కాలికమేనని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com