ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెబనాన్ పేజర్ల పేలుళ్ల వెనుక ‘కేరళ’ వ్యక్తి హస్తం?

international |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 02:44 PM

లెబనాన్‌లో పేజర్లు పేలిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్టు ఆరోపణులున్నాయి. ఈ నేపథ్యంలో నార్వే పౌరుడైన కేరళలోని వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్ పేరు బయటకు వచ్చింది. బల్గేరియాలో అతడికి ఓ కంపెనీ ఉంది.
ఈ సంస్థే లెబనాన్‌‌లోని హిజ్బొల్లా గ్రూపుకు పేజర్లు సరఫరా చేసింది. గత కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులో లేడు. అతని కోసం నార్వే, బల్గేరియా, లెబనాన్ పోలీసులు రంగంలోకి దిగి గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com