ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదలో ముగ్గురు యువకులు ..

national |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 12:26 PM

కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు వచ్చిన వరదలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రికండి కాలువ వరద ప్రవాహాన్ని చూసేందుకు గ్రామానికి చెందిన యువకులు ఎస్‌.శివ, దుర్గాప్రసాద్‌, బి.శివ వెళ్లారు.కాలువకు గండి పడటంతో తిరిగి వచ్చే మార్గం లేకపోయింది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా వరదలో చిక్కుకున్నారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ముగ్గురు యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com