ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌరసత్వం బిల్లుపై అన్ని పక్షాలతో మాట్లాడుతా : కేంద్ర మంత్రి

national |  Suryaa Desk  | Published : Mon, Feb 04, 2019, 12:43 PM

పౌరసత్వం (సమరణ) బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలతో తాను చర్చలు జరుపుతానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మా, ఇతర సీనియర్‌ రాజకీయ నాయకులు రాజ్‌నాథ్‌తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ, పౌర సంఘాలతోనూ పౌరసత్వం బిల్లుపై సంప్రదింపులు జరుపుతానని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారని సంగ్మా అన్నారు. పౌరసత్వం (సవరణ) బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com