ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన్యం జిల్లాలో ఘనంగా వనమహోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 04:14 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం సీతంపేటలో జరిగిన కార్యక్రమలో మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, పాలకొండ ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పి మాధవరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి జిఎపి ప్రసూన పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com