ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి ఆయకట్టు వరకు నీరువుండేలా చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 04:14 PM

శ్రీశైలం నుంచి గండికోట వరకు పలు జలాశయాలు నిండు కుండలా మారాయని చివరి ఆయకట్టు వరకు నీరు వుండేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సూచించారు.శుక్రవారం కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు నీటి విడుదల చేశారు. జలాశయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి.టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com