ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటిన జిల్లా అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 03:14 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వనమహోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com