ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగివేమన యూనివర్సిటీలో వన మహోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 02:57 PM

కడప యోగివేమన యూనివర్సిటీ నందు శుక్రవారం జరిగిన "వన మహోత్సవం" మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్, మైదుకూరు యువ నాయకులు క్రిష్ణ కిషోర్, యాదవ్, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com