ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటను కూడా దానంగా ఇచ్చిన ఘనత డా.పీవీజీది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:22 PM

 ఉత్తరాంధ్ర నాయకులు అందరినీ ఒకే వేదికపై తెచ్చిన ఘనత అశోక్ గజపతిరాజుదేనని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. దేశంలో ఎంతమంది రాజ కుటుంబీకులు ఉన్నా.. విజయనగరం పూసపాటి రాజులకు ఎవరూ సాటిరారని వ్యాఖ్యానించారు. కోటను కూడా దానంగా ఇచ్చిన ఘనత డా.పీవీజీది అని గుర్తుచేశారు. విజయనగరంలో ఇవాళ జరిగిన డా. పీవీజీ రాజు శతజయంతి సందర్భంగా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్రలో మాన్సస్ సంస్థ నుంచి లబ్ధి పొందని కుటుంబం ఒకటి కూడా ఉండదేమోనని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com