ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు వెళ్లే భక్తులు ఈ 4 తప్పులు అస్సలు చేయకూడదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 03:40 PM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు 4 తప్పులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. కొందరు భక్తులు నేరుగా శ్రీవారిని దర్శనానికి వెళ్తారు. ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి. ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం ఉంటుంది కనుక పెళ్లైన ఆరు నెలల వరకు తిరుమలతో సహా గుళ్లకు వెళ్లకూడదు. దొంగ దర్శనాలు (తప్పుడు సిఫార్సు లేఖలు) చేసుకోకూడదు. తిరుమలలో చెప్పులతో నడవకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com