ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనాడు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 09:15 PM

ఈనాడు దేశ రక్షణ కోసం విపత్కర వాతావరణ పరిస్థితిల్లోనూ ప్రాణాలు పణంగా పెట్టి వీరోచితంగా పోరాడుతున్న సైనికులకు అంతా రుణపడి ఉన్నాము. రాష్ట్రం నుంచి అదే విధంగా విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతో మంది సైనికులు దేశ రక్షణలో భాగస్వాములవడం మనకు గర్వకారణం.టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం వల్లభరాయిపాడు గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు, సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి డొక్కరి రాజేష్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను స్మరించుకుందాం.. సైనికుల త్యాగాల వలనే మనం దేశంలో ప్రశాంతంగా ఉంటున్నాము..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com