ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ఆర్సిపి శ్రేణులు కొవ్వొత్తులతో ర్యాలీ, నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 06:40 PM

డాక్టర్ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సామాజిక మహా శిల్పంపై కూటమి ప్రభుత్వ దాడిని రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా భావిస్తూ రాజాం పట్టణంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు శనివారం రాత్రి కొవ్వొత్తుల తో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే. రాజేష్ ఆద్వర్యంలో రాజాం పట్టణ మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలుతో కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న, ర్యాలీ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com