ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంద రోజుల ప్రణాళికపై ఆర్డీఓ సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 02:12 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన వంద రోజులు, సంవత్సరం ప్రణాళికలను ఆయా మండలాల తహశీల్దార్లు పూర్తి చేయాలని కనిగిరి ఆర్డీఓ పాలపర్తి జాన్ ఇర్విన్ తెలిపారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో కనిగిరి డివిజన్ పరిధిలో 13 మండలాల తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా వంద రోజులు ప్రణాళిక ఏంటో తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com