ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు నిమ్మల శ్రీధర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 02:10 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఔళి శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవితమ్మకి తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా బాణా సంచాను కాల్చారు. అనంతరం మంత్రి సవితమ్మకు నిమ్మల శ్రీధర్ శాలువా పూలమాల కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com