ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ప్రేమతరు’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 04, 2024, 06:11 PM

శ్రీసత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు నరసన్నపేట మండలం కోమర్తి, యారబాడు ప్రాథమిక పాఠశాలలో ప్రేమతరు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రేమతరు పేరిట రాష్ట్రంలో 10 లక్షల మొక్కలు నాటి వృక్షాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. మొక్కలను సంరక్షించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com