మహిళల ఆసియా కప్లో భాగంగా.. ఈరోజు ఇండియా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న బాంగ్లాదేశ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది . భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా జట్టును స్కోరు చేయకుండా కట్టడి చేశారు.81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే ఛేదించారు. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (55*), షఫాలీ వర్మ (26*) పరుగులు చేశారు. దీంతో.. భారత జట్లు ఫైనల్స్లోకి ప్రవేశించింది.