ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా ద్రౌపతి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 02:08 PM

పులిచెర్ల మండలం కావేటివారిపల్లి పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ద్రౌపతి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వల్లివేడు రాజరెడ్డి(పృథ్విరెడ్డి )విక్రమ్ రెడ్డి ఏకాంత రెడ్డి జనార్దన్ రెడ్డి, త్యాగరాజు, మరియు పురోహితులు , గ్రామప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com