ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో గురువారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 01:53 PM

కుప్పం ఎంపిడిఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తీసుకుని పరిష్కారం చేయడానికి ముందడు వేయనున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com