ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు కందుల పంపిణీ చేసిన వ్యవసాయ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 03:04 PM

కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామ పంచాయతీలోని సచివాలయంలో కందులను మంగళవారం అగ్రికల్చర్ ఆఫీసర్ శరత్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ళ వెంకటేశులు, సర్పంచ్ కవిత బొజ్జన్న, స్కూల్ కమిటీ ఛైర్మన్ వన్నూరుస్వామి, గ్రామ కమిటి నెంబర్ ఓబులప్ప, గ్రామ రైతులు కురుబ రాము, జగన్నాథ, పాతచెరువు రాము, డీలర్ రమేష్ , సాంబ, చైతన్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com