ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ హోమ్ మినిస్టర్ ని కలిసిన రాజవరం కూటమి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 12:02 PM

పాయకరావుపేట మండలం రాజవరం టిడిపి, జనసేన నాయకులు, రాష్ట హోమ్ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనితని శనివారం తన నివాసంలో కలిసి రాజవరం మరియు గజపతినగరం గ్రామాలలో గల సమస్యలు గురించి తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తి జగదీశ్, నాయకులు ముత్తి రమణ, కండిపిల్లి కొండబాబు, వంక రమణ, గోసల భూలోక, బొంది రమణ, ముత్తి గోపి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com