ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ కార్పొరేటర్ పై సుత్తులతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 12:35 PM

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చెరువు సెంటర్‌లోని వైయ‌స్ఆర్‌సీపీ జెండా దిమ్మను టీడీపీ కార్యకర్తలు పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావుపై సుత్తులతో దాడి చేశారు. రక్తపు గాయాలతో భవానీపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దుర్గారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రథమ చికిత్స అనంతరం జీజీహెచ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com