ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర మంత్రి సవితమ్మని కలసిన అధికారులు, నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 03:13 PM

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి సవితమ్మని రాష్ట్ర బీసీ సంక్షేమ , చేనేత శాఖ, టెక్స్ట్ టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత, కమిషనర్ నాయక్, ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ లేపాక్షి , హ్యoడ్ లూం ఎండీ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి , అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన టీడీపీ నాయకులు మంత్రిని కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com