ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రైవర్స్ కాలనీలో పడకేసిన పారిశుధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 09:25 PM

ఉరవకొండ పట్టణంలోని డైవర్స్ కాలనీలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం పడకేసింది. కాలనీలోని రోడ్లు చెత్త-చెదారం, కాలువల్లో నిల్వ ఉన్న మురిగి నీటితో అడుగడుగునా పారిశుధ్య లోపం దర్శనమిస్తుంది. గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న మురుగు. దోమలకు ఆవాసాలుగా మారాయన్నారు. దీనివల్ల తాము సీజనల్ వ్యాధుల భారీన పడుతున్నమని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com