ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహశీల్దారులతో కళ్యాణదుర్గం ఆర్డిఓ సమీక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 08:18 PM

కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గనుల నిర్వహణ, ఇసుక తవ్వకంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల్లాలో శాంతి భద్రతా చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు మీ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com