ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 03:49 PM

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అక్లీరా ప్రాంతంలోని పంచోలా గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. వీరంతా మధ్యప్రదేశ్‌లో తమ బంధువుల వివాహ వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను అక్లీరా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com