ట్రెండింగ్
Epaper    English    தமிழ்

223 పరుగులు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:00 PM

ఐపీఎల్ లో భాగంగా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీస్ నరైన్ 109 పరుగులు, సాల్ట్ 10, రఘువంశీ 30, శ్రేయాస్ 11, రస్సెల్ 13, రింకూ సింగ్ 20, వెంకటేశ్ అయ్యర్ 8 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు, చాహల్, బౌల్ట్ తలో వికెట్ తీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com