ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్నో జట్టుపై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 11:20 PM

నేడు ఐపీఎల్‌లో భాగంగా లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.అయితే 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి విజయం సాధించింది.ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పృథ్వీ షా 32, డేవిడ్ వార్నర్ 8, జేక్ ఫ్రేజర్ 55, రిషబ్ పంత్ 41, ట్రిస్టన్ స్టబ్స్15, షాయ్ హోప్ 11 పరుగులు చేసారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com